Quantcast

Latest Articles


మోదీ ఆ పదవి గ్యారెంటీగా ఇస్తారు, ఇప్పటికే 8 లక్షల గుండె ఆపరేషన్లు, మాజీ...

లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న బీజేపీ, జేడీఎస్‌లు భారీ ప్రచారంలో నిమగ్నమైనాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై సత్తా చాటేందుకు బీజేపీ, జేడీఎస్ కూటములు సిద్ధం అయ్యాయి. మండ్య నుంచి పోటీ...

View Article


నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్‌సభ...

View Article

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్.. ఏం జరిగింది?

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఈసీ. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టారు. ఈ...

View Article

వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం..!

ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఈ ప్రశ్నకు సమాధానం జూన్ 4న తెలియనుంది. మే 13న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ ఓటేయనుండగా.. ఈలోపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి....

View Article

జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన

ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం సెంట్రర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా...

View Article


కిలో చికెన్ రూ.300... కిలో చింత చిగురు రూ.500...

తెలంగాణ రాష్ట్రంలో చింత చిగురు ధర చికెన్ ధరను మించిపోయింది. కిలో చికెన్ ధర రూ.300 పలుకుతుంటే.. చింత చిగురు ధర మాత్రం ఏకంగా రూ.500 దాటిపోయింది. దీంతో గృహిణులు వామ్మో అంటో నోరెళ్లబెడుతున్నారు. దీనికి...

View Article

కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు

కిడ్నీలు శరీరంలో చాలా ప్రధానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఐతే గుండె...

View Article


ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తనకున్న ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. ఆనకు ఏకంగా 550 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. వీటిలో స్థిర, చరాస్తులతో పాటు ఫిక్స్‌డ్ జిపాజిట్లు,...

View Article

వేలంలో అమ్ముడుపోలేదు.. ప్రతి మ్యాచ్ నాకు బోనస్సే.. సందీప్ శర్మ భావోద్వేగం

పేసర్ చరిత్ర సృష్టించాడు. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన సందీప్ శర్మ.. రాజస్థాన్ తరఫున ఐదు వికెట్ల హాల్ సాధించిన తొలి భారత పేసర్‌గా...

View Article

ఇండియాలో రిచెస్ట్ ఎంపీ అభ్యర్థి ఏపీలోనే.. ఏ పార్టీ అంటే!

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి లోక్ సభ నుంచి బరిలోకి దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్...

View Article